
డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ch. హరీష్ ,మాట్లాడుతూ…. ఈనెల 30నిర్వహించే మోడల్ డీఎస్సీ పరీక్షలో నిరుద్యోగ అభ్యర్థులందరూ పాల్గొని పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ పరీక్ష కేవలం ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే నిరుద్యోగ అభ్యర్థులు గమనించాలని కోరారు ఈ ప్రశ్న పత్రాన్ని ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చేత తయారు చేయబడుతుంది ,రేపు ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు ఈ నమూనా పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు పరీక్ష జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ అభ్యర్థులు గమనించాలని కోరుతున్నాం గురజాడ లైబ్రరీ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది .50 రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు విజయనగరం 8019273486,7095956895, ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరుచున్నాము 30వ తేదీ ఉదయం 9:00 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని 9:30 గంటల నుండి 12వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు b. సతీష్ పాల్గొన్నారు….